ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమలాపురం ఆలయ ఈవోగా జగన్మోహన్‌రావు బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2020-07-08T10:17:37+05:30

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రుపాలెం, జూలై 7: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నూతన ఈవోగా కొత్తూరు జగన్మోహన్‌రావు బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఈవో జగన్మోహన్‌రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఇక్కడ ఈవోగా పనిచేసిన పి.ఉదయ్‌భాస్కర్‌ ఉద్యోగోన్నతిపై సికింద్రాబాద్‌కు బదిలీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఉప్పల వెంకటజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివా్‌సశర్మ, జిల్లా అర్చక ఉద్యోగులసంఘం నాయకులు డి.వీరభద్రశర్మ, తోటకూర వెంకటేశ్వర్లు, రఘునాథాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T10:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising