ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన సేవలతో మన్నన పొందాలి

ABN, First Publish Date - 2020-12-11T04:38:22+05:30

ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.... మెరుగైన వైద్య సేవలందిస్తూ... ప్రజల మన్న నలు పొందాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతం పోట్రు వెల్లడించారు.

రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న పీవో గౌతమ్‌ పోట్రు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐటీడీఏ పీవో గౌతం పోట్రు

లక్ష్మీదేవిపల్లి, డిసెంబరు 10: ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.... మెరుగైన వైద్య సేవలందిస్తూ... ప్రజల మన్న నలు పొందాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతం పోట్రు వెల్లడించారు. గురువారం కొత్తగూడెం నియోజకవర్గంలోని చాతకొండ, సర్వారంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్లను, లైన్‌ లిస్ట్‌, వైద్య సేవలను పరి శీలించారు. ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహించా లని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆస్పత్రులు తెరిచి ఉంచి వైద్యుల పట్ల నమ్మ కాన్ని కలిగించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులను ని వారించేందుకు అన్ని సదుపాయాలు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో భావ్‌సింగ్‌, ఏడీఎంహెచ్‌వో శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T04:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising