ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు

ABN, First Publish Date - 2020-03-02T12:17:30+05:30

తెలంగాణ సాంఘిక గురుకుల విద్యాలయాలు జూనియర్‌ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఖమ్మంసంక్షేమవిభాగం, మార్చి 1: తెలంగాణ సాంఘిక గురుకుల విద్యాలయాలు జూనియర్‌ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 11పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెయ్యి సీట్లకు గాను 6,521మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో 6,067మంది విద్యార్థులు పరీక్షలు హాజ రయ్యారు. 454మంది విద్యార్థులు పరీక్షలు గైరాజరయ్యారని ఏఆర్‌సీవో వెంకటేశ్వర్లు వివరించారు.

Updated Date - 2020-03-02T12:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising