ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2020-12-06T04:33:51+05:30

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు.

చెక్కులను పంపిణీ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య

భద్రాచలం, డిసెంబరు 5: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ కింద మంజూరైన రూ.53.08 లక్షల విలువైన చెక్కులను 55 మంది లబ్ధిదారులకు శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాస యాదవ్‌ పాల్గొన్నా రు. తన క్యాంపు కార్యాలయంలో పది మంది లబ్ధిదారులకు రూ.2.48 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బైరెడ్డి సీతారామారావు, నక్కా ప్రసాద్‌, సరెళ్ల నరేష్‌, బలుసు సతీష్‌, సత్యలింగం పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising