ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టుల చేతిలో డీఆర్జీ జవాన్‌ హత్య

ABN, First Publish Date - 2020-03-13T12:13:11+05:30

స్వగ్రామానికి వచ్చిన డీఆర్జీ జవానును మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం, మార్చి 12: స్వగ్రామానికి వచ్చిన డీఆర్జీ జవానును మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా డోర్నపాల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి అర్గట్టా గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. అర్గట్టా గ్రామానికి చెందిన డీఆర్జీ జవాను కడతీ కన్నా హోలీ పండుగ మరుసటి రోజున తన గ్రామానికి చేరుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు కన్నాను ఇంటి నుంచి అర్ధరాత్రి అపహరించి తీసుకెళ్లారు. అనంతరం హత్య చేసి గ్రామ సమీపాన మృతదేహాన్ని పడేశారు. 

Updated Date - 2020-03-13T12:13:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising