ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతలు ఆందోళన చెందవద్దు

ABN, First Publish Date - 2020-04-05T10:34:10+05:30

అన్నదాతలు ఆందోళన చెందవద్దని రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి పువ్వాడ


ముదిగొండ, ఏప్రిల్‌ 4: అన్నదాతలు ఆందోళన చెందవద్దని రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని మేడేపల్లి, కట్టకూరు, మాధాపురం, వనంవారిక్రిష్టాపురం గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, జడ్పీచైర్మన్‌ లింగాల కమలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T10:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising