ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతలు ఇబ్బందిపడొద్దు

ABN, First Publish Date - 2020-04-04T10:22:56+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు చూడా లని జడ్పీ సీఈవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి జడ్పీ సీఈవో మధుసూదనరాజు ఫ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన


పినపాక/మణుగూరు, ఏప్రిల్‌ 3: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు చూడా లని జడ్పీ సీఈవో మధుసూదన్‌ రాజు అన్నారు. శుక్రవారం ఆయన పినపాక, మణుగూరు మండలాల్లోని కొనుగోలు కేం ద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఆయన కొనుగోలు కేంద్రా ల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడా లన్నారు. ఆయన వెంట జిల్లా ఐకేపీ అధికారి నాగజ్యోతి, ఎంపీడీవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఏపీఎం జ్యోతి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్‌ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నా రు. మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీడీవో సిలా ర్‌ సాహెబ్‌, ఎంపీవో వెంకటేశ్వరరావు, ఏపీవో ఉదయశ్రీ, ఏపీఎం అహ్మదుల్లా పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T10:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising