ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు రుణాల పంపిణీ

ABN, First Publish Date - 2020-07-01T10:42:21+05:30

మండలంలోని అయ్యవారిగూడెం సొసైటీ పరిధిలోని 63మంది రైతులకు రూ.25లక్షల రుణాలు మంజూరయ్యాయని సొసైటీ చైర్మన్‌ అనుమోలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రుపాలెం, జూన్‌ 30: మండలంలోని అయ్యవారిగూడెం సొసైటీ పరిధిలోని 63మంది రైతులకు రూ.25లక్షల రుణాలు మంజూరయ్యాయని సొసైటీ చైర్మన్‌ అనుమోలు సాంబశివరావు తెలిపారు. డీసీసీబీ బ్రాంచ్‌లో జరిగిన కార్యక్రమంలో రైతులకు ఆ రుణాల చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ మేనేజర్‌ దివ్య, సూపర్‌వైజర్‌ హనిమిరెడ్డి, సొసైటీ సీఈవో మోహన్‌రావు, సిబ్బంది మురళీ, రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T10:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising