ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్రవాహనాల దొంగల అరెస్టు

ABN, First Publish Date - 2020-11-25T05:00:36+05:30

ఖమ్మం నగర పరిధిలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఖానాపురంహవేలి పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మంక్రైం, నవంబరు 24: ఖమ్మం నగర పరిధిలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఖానాపురంహవేలి పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. ఖానాపురానికి చెందిన ఏపూరి చంద్రశేఖర్‌, కూసుమంచి మండలం గట్టుసింగారానికి చెందిన దాచేపల్లి హనుమారెడ్డి కొంతకాలంగా ఖమ్మం వన్‌టౌన్‌, టుటౌన్‌, హవేలి పోలీసుస్టేషన్ల పరిధిలో 9 ద్విచక్రవాహనాలను చోరికి పాల్పడ్డారు. పలుకేసులను కూసుమంచి పోలీసులు సహకారంతో విచారిస్తుండగా ద్విచక్రవాహనాల చోరికి పాల్పడుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరికి పాల్పడినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద ఉన్న 9 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని వారిని ఖానాపురంహవేలి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈకేసుకు సహకరించిన కూసుమంచి పోలీసులను, ఖానాపురంహవేలి సీఐ వెంకన్నబాబును, సిబ్బందిని ఏడీసీపీ మురళీధర్‌, ఏసీపీ ఆంజనేయులు అభినందించారు.

Updated Date - 2020-11-25T05:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising