ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-11-21T06:38:44+05:30

పేదలకు అందాల్సిన పక్కదారి పడుతోంది. రెవెన్యూ అధకారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావడంలేదు. మండలంలోని వివిధ ప్రాంతాలనుంచి అక్రమంగా వ్యాపారులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలాయపాలెం, నవంబరు 20: పేదలకు అందాల్సిన పక్కదారి పడుతోంది. రెవెన్యూ అధకారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావడంలేదు. మండలంలోని వివిధ ప్రాంతాలనుంచి అక్రమంగా వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తూలాభాలు గడిస్తున్నారు. శుక్రవారం మండలంలోని దమ్మాయిగూడెం తాళ్లచెరువు గ్రామాల మధ్యన  అక్రమంగా నిలవ ఉంచిన 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని శుక్రవారం టాస్కుఫోర్సు ఏసీపీ వెంకటరావు ఆధ్వర్యంలో టాస్కుఫోర్స్‌ ఎస్‌ఐ ప్రసాద్‌, తిరుమలాయపాలెం ఎస్‌ఐ రఘు ఆధ్వర్యంలో పట్టుకున్నారు.


పిండిప్రోలుకు చెందిన అంగడి సురేష్‌ అనే వ్యక్తి అక్రమంగా సేకరించిన రేషన్‌ బియ్యాన్ని కోదాడకు చెందిన ఉపేందర్‌కు పంపించేందుకు ఏర్పాటుచేస్తున్నాడు. సమాచారం రావడంతో టాస్కుఫోర్సు ,తిరుమలాయపాలెం పోలీసులు దాడిచేసి 100క్వింటాళ్ల బియ్యంతోపాటు ఆటోనుకూడా స్వాధీనం చేసుకున్నారు. ఈదాడుల్లో కానిస్టేబుళ్లు కళింగరెడ్డి, హమీద్‌, తదితులు పాల్గొన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Updated Date - 2020-11-21T06:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising