ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి యథేచ్ఛగా మట్టి అక్రమ తోలకాలు

ABN, First Publish Date - 2020-03-08T11:56:12+05:30

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కొన్ని ప్రాంతాల్లో సంబంధిత శాఖ అనుమతులు లేకుండా రాత్రుల్లు మట్టిని అక్రమంగా ట్రాక్టర్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తుపల్లిరూరల్‌, మార్చి7: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కొన్ని ప్రాంతాల్లో సంబంధిత శాఖ అనుమతులు లేకుండా రాత్రుల్లు మట్టిని అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మూతపడిన ఎన్టీఆర్‌ వరదనీటి కాలువ సమీపంలో పట్టాభూముల్లో చీకటి పడ్డాకా జేసీబీ సహాయంతో ట్రాక్టర్లకు ట్రాక్టర్ల మట్టిని పట్టణంలోని గృహ అవసరాలకు అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ల శబ్దాలకు ప్రజలతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం చీకటిలో సాగుతున్న ఈ తతంగంపై అధికారులు నోరు విప్పాలని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2020-03-08T11:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising