ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి జిల్లాలో 55మందికి పాజిటివ్‌.. మహిళ మృతి

ABN, First Publish Date - 2020-12-04T04:57:05+05:30

భద్రాద్రి జిల్లాలో 55మందికి పాజిటివ్‌.. మహిళ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొత్తగూడెం కలెక్టరేట్‌/సుజాతనగర్‌, డిసెంబరు 3: కరోనా పాజిటివ్‌ కేసులు భద్రాద్రి జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 మందికి పాజిటివ్‌ రాగా.. సుజాతనగర్‌లో ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. 

భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,637 మందికి పరీక్షలు చేయగా 55మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో కొత్తగూడెం డివిజన్‌లో 27, భద్రాచలం డివిజన్‌లో 28మంది ఉన్నారు. 

Updated Date - 2020-12-04T04:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising