ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెట్‌ బెట్టింగ్‌ నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2020-09-24T06:49:09+05:30

ఐపీఎల్‌ నేపధ్యంలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 11మంది వ్యక్తులను బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తుపల్లి రూరల్‌, సెప్టెంబర్‌ 23: ఐపీఎల్‌ నేపధ్యంలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 11మంది వ్యక్తులను బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లికి చెందిన నాగేశ్వరరావు అలియాస్‌ నాగిరెడ్డి అనే వ్యక్తిని ఇటీవల అరెస్ట్‌ చేసి విచారణ నిర్వహించగా అతడితో పాటు బెట్టింగులకు పాల్పడుతున్న మరో 10మందిని బుధవారం అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.50వేల నగదు, 11సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతుందని, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిలో మరికొందరు అరెస్ట్‌ కావాల్సి ఉందని ఏసీపీ తెలిపారు.  క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడితే ఎంతటివారినైనా అరెస్టు చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, మద్యం తాగి వాహనం నడపడం నేరమన్నారు. కార్యక్రమంలో సీఐ ఏ.రమాకాంత్‌, ఎస్‌ఐ జీ.నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T06:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising