ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి

ABN, First Publish Date - 2020-05-28T09:39:34+05:30

కొవిడ్‌-19 నేపథ్యంలో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అఖిల భారత రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అశ్వారావుపేట, మే 27: కొవిడ్‌-19 నేపథ్యంలో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అఖిల భారత రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు బుధవారం దమ్మపేట తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులకు మేలు చేకూరేలా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర నాయకుడు గోకినేపల్లి ప్రభాకర్‌, సీపీఎం రాష్ట్ర నాయకుడు కే పుల్ల య్య, సీపీఐ నాయకుడు గన్నిన రామకృష్ణ, మున్నా, పిట్టల అర్జున్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T09:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising