ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగతనం కేసులో 9నెలల జైలు

ABN, First Publish Date - 2020-06-18T10:24:47+05:30

దొంగతనం కేసులో నిందితుడైన అశ్వారావుపేటకు చెందిన చల్లా దశరధ్‌రాజ్‌కు స్పెషల్‌ మొబైల్‌కోర్టు న్యాయమూర్తి ఎం.ఉషశ్రీ 9నెలల జైలుశిక్షతో పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం లీగల్‌, జూన్‌17: దొంగతనం కేసులో నిందితుడైన అశ్వారావుపేటకు చెందిన చల్లా దశరధ్‌రాజ్‌కు స్పెషల్‌ మొబైల్‌కోర్టు న్యాయమూర్తి ఎం.ఉషశ్రీ 9నెలల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పుచెప్పారు.  ఫిర్యాది పాలేరుకు చెందిన లింగయ్య ఆగస్టు 16, 2014న తన ఇంటికి తాళంవేసి పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి రాగా ఇంటి తాళం పగలకొట్టి ఉంది. ఇంట్లోని బంగారు,వెండి వస్తువులు పోయినట్లు కూసుమంచి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలుచేశారు. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి పై విధంగా తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అడిషనల్‌ పీపీ వి నర్సయ్య వాదించారు.

Updated Date - 2020-06-18T10:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising