ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బారిన 189మంది

ABN, First Publish Date - 2020-09-14T10:17:30+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఇరుజిల్లాల్లో 189మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం జిల్లాలో 105, భద్రాద్రిలో 84కేసులు 


కొత్తగూడెం కలెక్టరేట్‌/ ఖమ్మం సంక్షేమవిభాగం, సెప్టెంబరు 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఇరుజిల్లాల్లో 189మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 105, భద్రాద్రి జిల్లాలో 84మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఖమ్మం జిల్లా స్థాయిలో కొవిడ్‌ హెల్త్‌ బులిటెన్‌ ఇవ్వకపోతుండటంతో వివరాల్లో స్పష్టత రావడం లేదు. ఆదివారం 105మందికి పాజిటివ్‌ వచ్చినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెంలో ఆదివారం మొత్తం 637 మందికి పరీక్షలు నిర్వహిస్తే 84 పాజిటివ్‌ వచ్చాయని జిల్లా వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగూడెం డివిజన్‌లో 56, భద్రాచలం డివిజన్‌లో 28మంది కరోనా బారినపడ్డారు. 

Updated Date - 2020-09-14T10:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising