ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష

ABN, First Publish Date - 2020-04-03T01:27:02+05:30

కరోనాపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులు, పోలీసు అధికారులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. డాక్టర్లపై దాడిని ఈ సందర్భంగా సీఎం ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనాపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులు, పోలీసు అధికారులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. డాక్టర్లపై దాడిని ఈ సందర్భంగా సీఎం ఖండించారు. ప్రాణాలు ఫణంగా పెట్టి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని, 24 గంటలూ సేవ చేస్తుంటే వైద్యులపై దాడులు క్షమించరానిదన్నారు. డాక్టర్లపై దాడులను తీవ్రంగా పరిగణిస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు.

Updated Date - 2020-04-03T01:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising