కరోనాపై ప్రగతిభవన్లో కేసీఆర్ సమీక్ష
ABN, First Publish Date - 2020-04-03T01:27:02+05:30
కరోనాపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులు, పోలీసు అధికారులతో కేసీఆర్ చర్చలు జరిపారు. డాక్టర్లపై దాడిని ఈ సందర్భంగా సీఎం ఖండించారు.
హైదరాబాద్: కరోనాపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులు, పోలీసు అధికారులతో కేసీఆర్ చర్చలు జరిపారు. డాక్టర్లపై దాడిని ఈ సందర్భంగా సీఎం ఖండించారు. ప్రాణాలు ఫణంగా పెట్టి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని, 24 గంటలూ సేవ చేస్తుంటే వైద్యులపై దాడులు క్షమించరానిదన్నారు. డాక్టర్లపై దాడులను తీవ్రంగా పరిగణిస్తామని కేసీఆర్ హెచ్చరించారు.
Updated Date - 2020-04-03T01:27:02+05:30 IST