ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష

ABN, First Publish Date - 2020-11-22T22:06:00+05:30

కోవిడ్ పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని, అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ప్రగతి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత భద్రత పాటించడమే అసలైన మందని అన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పదిశాతం లోపే ఉంటుందని, రికవరీ రేటు 94.5 శాతం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. కోవిడ్ వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నా మరణాల రేటు చాలా తక్కువ ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉంచామని, కోవిడ్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-11-22T22:06:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising