ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతును రాజు చేయడమే కేసీఆర్‌ ధ్యేయం

ABN, First Publish Date - 2020-05-14T06:11:51+05:30

రైతును రాజు చేయడమే కేసీఆర్‌ ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దంతాలపల్లి, మే 13: రైతును రాజు చేయడమే కేసీఆర్‌ ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  డోర్నకల్‌ నియోజకవర్గంలో ఎస్సారెస్పీ పనులను పూర్తి చేయించి సాగునీటిని విడుదల చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వలాద్రి ఉమ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ మల్లారెడ్డి, ఆగ్రోస్‌ సెంటర్‌ నిర్వాహకుడు దామోదర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వేణు, తహసీల్దార్‌ గౌరీశంకర్‌, ఎంపీడీవో గోవిందరావు, సర్పంచ్‌ సుష్మిత, ఎంపీటీసీ యాకన్న, రఘునందన్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-14T06:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising