ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ తమిళిసైతో కేసీఆర్ సమావేశం

ABN, First Publish Date - 2020-04-01T23:49:16+05:30

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. అంతకుముందు ప్రగతిభవన్‌లో కరోనాపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నిజాముద్దీన్‌ సదస్సులకు వెళ్లి వచ్చినవారి వివరాలపై ఆరా తీశారు. సీఎస్‌, డీజీపీ, వైద్యశాఖ కార్యదర్శితో సీఎం చర్చలు జరిపారు.

Updated Date - 2020-04-01T23:49:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising