ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి మార్గదర్శకం: హరీష్‌రావు

ABN, First Publish Date - 2020-12-21T02:13:21+05:30

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి మార్గదర్శకమని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కొత్త సంవత్సరం కానుకగా వచ్చే సోమవారం నుండి రైతుల ఖాతాలె రైతుబంధు జమ చేస్తామని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వం, కేంద్రానికి మార్గదర్శకమని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కొత్త సంవత్సరం కానుకగా వచ్చే సోమవారం నుండి రైతుల ఖాతాలో రైతుబంధు జమ చేస్తామని తెలిపారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే బీజేపీ నాయకులు వాళ్లు అధికారంలో ఉన్నచోట రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పింఛన్‌లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో బిల్లులు వసూలు చేస్తూ ఆరు గంటల మించి కరెంటు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. జహీరాబాద్ చెరుకు రైతులకు బిల్లులు ఇవ్వకపోతే కంపెనీని వేలం వేసి రైతులకు బిల్లు ఇపిస్తామని హరీష్‌రావు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-21T02:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising