ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను మభ్యపెట్టడంలో కేసీఆర్ ఎక్స్‌పర్ట్: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2020-09-03T22:20:01+05:30

రైతులను మభ్యపెట్టడంలో సీఎం కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మాయమాటలు చెప్పి రైతుల ఓట్లతో కేసీఆర్ గెలిచారని, అదే గాలిలో ముక్కుమొహం తెలియని వారు ఎమ్మెల్యేలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రైతులను మభ్యపెట్టడంలో సీఎం కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మాయమాటలు చెప్పి రైతుల ఓట్లతో కేసీఆర్ గెలిచారని, అదే గాలిలో ముక్కుమొహం తెలియని వారు ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపారు. తాము 24 గంటలు జనాల్లో ఉన్నా ఎన్నికల ముందు.. కేసీఆర్ తెచ్చే రైతు పథకాల వల్ల ప్రతిపక్షాలు ఓడితున్నాయని తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉందని, రాష్ట్రంలో కౌలు రైతులకు ప్రోత్సాహం లేదని జగ్గారెడ్డి విమర్శించారు.

Updated Date - 2020-09-03T22:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising