ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదు: జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-07T19:57:00+05:30

ప్రైవేటు విత్తన కంపెనీలకు సీఎం కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌: ప్రైవేటు విత్తన కంపెనీలకు సీఎం కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి చెప్పారు. నియంత్రిత సాగు దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. నియంత్రిత వ్యవసాయం పేరుతో నిర్బంధ వ్యవసాయం సరికాదని హితవుపలికారు. మద్దతు ధర విషయంలో కేంద్రం రైతాంగాన్ని నిరాశ పరిచిందని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2020-06-07T19:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising