ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు పంపుల ద్వారా ఎస్సారార్‌ జలాశయానికి నీరు

ABN, First Publish Date - 2020-08-08T06:27:24+05:30

రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గాయత్రి పుంపుహౌస్‌ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామడుగు, ఆగస్టు 7: రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గాయత్రి పుంపుహౌస్‌ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఇంత వరకు నాలుగు పంపుల ద్వారా ఎస్సారార్‌ జలాశయానికి నీటిని తరలించిన అధికారులు శుక్రవారం ఐదవ పంపును ఆన్‌చేసి వరద కాలువకు నీటిని విడుదల చేశారు. డెలివరీ సిస్టమ్‌ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా వరద కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎస్సారార్‌ జలాశయానికి 15,750 క్యూసెక్కుల నీరు చేరుతోంది. 

Updated Date - 2020-08-08T06:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising