ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయసారథి కుటుంబానికి మంత్రి గంగుల, ఎంపీ సంజయ్‌ పరామర్శ

ABN, First Publish Date - 2020-12-28T04:22:15+05:30

శ్రీభాష్యం విజయసారధి సతీమణి ఇటీవల మరణించగా మంత్రి గంగుల కమలాకర్‌- రజిత దంపతులు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆదివారం శ్రీపురంలోని ఆయన నివాసానికి వేర్వేరుగా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు.

పరామర్శిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 27: శ్రీభాష్యం విజయసారధి సతీమణి ఇటీవల మరణించగా మంత్రి గంగుల కమలాకర్‌- రజిత దంపతులు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆదివారం శ్రీపురంలోని ఆయన నివాసానికి వేర్వేరుగా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. విజయసారధిని ఆయన కుమారుడు వరప్రసాద్‌ను ఓదార్చి ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. హేమలత చిత్రపటంవద్ద పూలుసమర్పించి నివాళులర్పించారు.

Updated Date - 2020-12-28T04:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising