ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన టీఎస్‌ ఎడ్‌సెట్‌

ABN, First Publish Date - 2020-10-04T10:04:00+05:30

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం ప్రారంభమైన ఎడ్‌సెట్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శనివారం ప్రశాంతంగా ముగిసాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1,837 మందికి 1,447 మంది విద్యార్థులు హాజరు


తిమ్మాపూర్‌, అక్టోబరు 3: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం  ప్రారంభమైన ఎడ్‌సెట్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శనివారం ప్రశాంతంగా ముగిసాయి.  ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్‌లలో పరీక్ష నిర్వహించారు. మండలంలోని టీసీఎస్‌ ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌, వాగేశ్వరి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, శ్రీ చైతన్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే విద్యార్ధులను లోనికి అనుమతించారు. రెండు సెషన్‌లలో కలిసి 1,837 మందికి 1,447 మంది హాజరు కాగా 390 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించారు.

Updated Date - 2020-10-04T10:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising