ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రిని కలిసిన టీఎన్‌జీవో నాయకులు

ABN, First Publish Date - 2020-10-20T07:19:48+05:30

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను యన క్యాంపు కార్యాలయం వద్ద టీఎన్‌జీవో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుభాష్‌నగర్‌, అక్టోబరు 19: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను యన క్యాంపు కార్యాలయం వద్ద టీఎన్‌జీవో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి టీఎన్‌జీవోల సంఘ భవనానికి రావాలని ఆహ్వానించారు. మీ సమస్యలను విని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినతి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవో జిల్లా కార్యదర్శి మడిపల్లి కాళీచరణ్‌గౌడ్‌, జిల్లా సహాధ్యక్షులు దారం శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా కోశాధికారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, అర్బన్‌ అధ్యక్షుడు సర్దార్‌ హర్మీందర్‌సింగ్‌, రూరల్‌ కార్యదర్శి మారుపాక రాజేజ్‌ భరద్వాజ్‌, తిమ్మాపూర్‌ అధ్యక్షుడు మామిడి రమేశ్‌, జిల్లా నాయకులు రమేశ్‌గౌడ్‌, అమరేందర్‌ రెడ్డి, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-20T07:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising