ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంఘటితంగా గ్రామాన్నిఅభివృద్ధి చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-29T05:29:46+05:30

గ్రామాల్లోని ప్రజలు సంఘటి తంగా కలిసి ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆర్డీవో వినోద్‌కుమార్‌, డీఎస్సీ గౌస్‌బాబాలు సూచించారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న ఆర్‌డీఓ, డీఎస్పీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవో వినోద్‌కుమార్‌, డీఎస్పీ గౌస్‌బాబా

మల్లాపూర్‌, డిసెంబరు, 28 : గ్రామాల్లోని ప్రజలు సంఘటి తంగా కలిసి ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆర్డీవో  వినోద్‌కుమార్‌, డీఎస్సీ గౌస్‌బాబాలు సూచించారు. సోమవా రం మండలంలోని సంగెం శ్రీరాంపూర్‌ గ్రామంలో 24 కుటుం బాల సాంఘిక బహిష్కరణపై విచారణ చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు గ్రామాభివృద్ధి కమిటీ బాధిత కుటుంబ సభ్యుల తో విచారణ చేపట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కా కుండా సంఘటితంగా కలిసి ఉండాలని హెచ్చరించారు. గ్రా మాల్లోని ప్రజలు కలిసిమెలిసుండాలన్నారు. గ్రామాల్లో నిర్వ హించే కార్యక్రమాల్లో కలిసి అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఏ గ్రామంలోనైనా సాంఘిక బహిష్కరణ వంటి దుచ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రమేశ్‌, ఎస్సై రవీంధర్‌, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising