ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి పట్టాచేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-06-07T10:14:29+05:30

మరొకరి పేరు మీద పట్టా చేసిన తన భూమిని తనకు పట్టా చేయడం లేదంటూ కలత చెందిన శ్రీనివాస్‌ అనే రైతు తహసీల్దా ర్‌ కార్యాలయంపైకి ఎక్కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 6: మరొకరి పేరు మీద పట్టా చేసిన తన భూమిని తనకు పట్టా చేయడం లేదంటూ కలత చెందిన శ్రీనివాస్‌ అనే రైతు తహసీల్దా ర్‌ కార్యాలయంపైకి ఎక్కి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో శనివారం చోటు చేసుకుంది.


బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పలపల్లి గ్రామానికి చెం దిన జిల్లెల్ల శ్రీనివాస్‌కు గ్రామశివారు సర్వే నంబర్‌ 774లో ఉన్న వ్యవసాయ భూమిలో 8 గుంటలను జిల్లెల్ల కనుకమ్మకు ఇటీవల పట్టా చేశారు. ఈ విష యంపై తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు.  తన భూమి తనకు పట్టా చేయడం లేదని విరక్తి చెంది తహసీల్దార్‌ కార్యాల యంపైకి ఎక్కి పెట్రోల్‌ పోసుకున్నాడు. గమనించిన స్థానికులు కిందికి దించి ఆ సుపత్రికి తరలించారు. తహసీల్దార్‌ వేణుగోపా ల్‌ను వివరణ కోరగా మోకాపైకి వెళ్లి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చే స్తానని తెలిపారు. 

Updated Date - 2020-06-07T10:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising