ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరేళ్ల పాలనలో అప్పుల తెలంగాణ

ABN, First Publish Date - 2020-06-03T10:09:36+05:30

తెలంగాణ రాష్ట్రం సాధించాక ఆరేళ్ల ప్రగతి అంటే అప్పులు చేయడమా అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరవీరుల స్థూపం తాకే హక్కు కేసీఆర్‌కు లేదు

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


జగిత్యాల, ఆంధ్రజ్యోతి: తెలంగాణ రాష్ట్రం సాధించాక ఆరేళ్ల ప్రగతి అంటే అప్పులు చేయడమా అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్బావ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల బలిదానాలతో సాధించుకున్న మిగులు తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వాన్ని నడిపే నైతికత, అమరవీరుల స్థూపాన్ని తాకే హక్కులేదనీ అన్నారు. యువతకు ఉద్యోగాలు లేవని, ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌ లేదనీ , దీనికి తోడు కరోనా నెపంతో వేతనాల్లో కోతలు విధించడం భావ్యం కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, నాయకులు బండ శంకర్‌, గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-03T10:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising