ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ అమలు నుంచి 5,204 వాహనాల సీజ్‌

ABN, First Publish Date - 2020-04-09T11:32:19+05:30

లాక్‌డౌన్‌ అమలులో నిబంధనలు అతిక్రమించిన 5,204 వాహనాలను సీజ్‌ చేశామని పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ అమలు చేసిన మార్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. సీపీ


కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 8: లాక్‌డౌన్‌ అమలులో నిబంధనలు అతిక్రమించిన 5,204 వాహనాలను సీజ్‌ చేశామని పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ అమలు చేసిన మార్చి 22నుంచి ఈనెల 7వరకు అకారణంగా రోడ్లపైకి వచ్చిన 2,564వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేసి, జరిమానాలు విధించామన్నారు. 2,640మంది వాహనదారులకు ఈ-చలాన్‌ ద్వారా జరిమానా విధించామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 10మందితోపాటు, హోంక్వారంటైన్‌, ఐసోలేషన్‌ నిబంధనలు అతిక్రమించిన నలుగురిపై కేసులు నమోదు చేశామన్నారు.

Updated Date - 2020-04-09T11:32:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising