ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సన్నరకానికి రూ..2500 చెల్లించాలి

ABN, First Publish Date - 2020-12-11T05:28:40+05:30

రైతులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యాడని ఆరోపిస్తూ ధర్మపురి మండల తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట బీజేపీ కార్యకర్తలు గురువారం నిరసన వ్యక్తం చేశారు.

ధర్మపురి మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ నేతల ఆందోళన

ధర్మపురి : రైతులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యాడని ఆరోపిస్తూ ధర్మపురి మండల తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట బీజేపీ కార్యకర్తలు గురువారం నిరసన వ్యక్తం చేశారు.  స న్నం రకం వరి ధాన్యానికి రూ 2500 మద్దతు ధర చెల్లించి, రుణ మాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతనం డిప్యూటీ తహసీల్దార్‌ సుమన్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కి సాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు తిరుపతి, శ్రీనివాస్‌, బీజేపీ మండల, పట్టణ శాఖల అధ్యక్షులు గంగారాం, వణ్‌కుమార్‌, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు భాస్కర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T05:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising