ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి ట్వీట్‌కు స్పందించిన అధికారులు

ABN, First Publish Date - 2020-05-29T10:41:11+05:30

తమ గ్రామానికి మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని ఈ నెల 24న మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కొడిమ్యాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభమైన మిషన్‌ భగీరథ పనులు


వెల్గటూర్‌, మే 28: తమ గ్రామానికి మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని ఈ నెల 24న మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కొడిమ్యాల శ్రీనివాస్‌ అనే యువకుడు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు. స్పందించిన గ్రిడ్‌ ఏఈ రాహుల్‌, ఇంట్రా ఏఈ వివేక్‌ అదే రోజు హుటా హుటిన వెంకటాపూర్‌ గ్రామానికి చేరుకొని పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ నిర్వహించి వారం రోజుల్లో భగీరథ నీరు అందిస్తామన్నారు. శ్రీనివాస్‌ను గ్రామస్తులు అభినందించారు.

Updated Date - 2020-05-29T10:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising