ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు

ABN, First Publish Date - 2020-12-07T05:48:29+05:30

కేంద్ర సర్కారు తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈనెల 8న రైతు సంఘాలు నిర్వహించతలపెట్టిన భారత్‌బంద్‌కు టీఆర్‌ఎస్‌ పక్షాన సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా పాల్గొనాలి

మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర సర్కారు తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈనెల 8న రైతు సంఘాలు నిర్వహించతలపెట్టిన భారత్‌బంద్‌కు టీఆర్‌ఎస్‌ పక్షాన సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో తాను బంద్‌లో పాల్గొంటానని పేర్కొన్నారు. బంద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతోపాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-12-07T05:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising