ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షణ కల్పించాలని భూ బాధితుల సంఘం దీక్ష

ABN, First Publish Date - 2020-12-16T05:26:22+05:30

మాజీ ఎమ్మెల్యే సానా మారుతి నుంచి రక్షించాలని కోరుతూ భూ బాధితుల సంఘం మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేపట్టింది.

దీక్షలో పాల్గొన్న భూ బాధితుల సంఘం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుభాష్‌నగర్‌, డిసెంబరు 15: మాజీ ఎమ్మెల్యే సానా మారుతి నుంచి రక్షించాలని కోరుతూ భూ బాధితుల సంఘం మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేపట్టింది. స్వార్జితంతో కొనుగోలు చేసి 16 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని కాజేయాలని చూస్తూ బెదిరింపులు, దాడులు చేయిస్తూ దౌర్జన్యంగా కబ్జా చేయాలని చూస్తున్నారని వారు పేర్కొన్నారు. తమ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి చంద్రకళ, మురలీధర్‌రావు, కె అర్చన, సదానందం, బి అరుణ, ఉమారాణి, లియాకత్‌ అలీ, కె భగవాన్‌, పి శ్వేత, కోమల్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2020-12-16T05:26:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising