ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

ABN, First Publish Date - 2020-04-09T11:31:31+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులను కల్పించాలని జిల్లా అద నపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ 


కరీంనగర్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులను కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్ర సాద్‌లాల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో మాట్లాడుతూ కేంద్రాల వద్ద గోనెసంచులు, టార్పాలిన్లు, తూకం,తేమశాతం గుర్తింపుయంత్రాలు, కోవిడ్‌-19 వ్యాప్తి విషయమై కొనుగోలు కేంద్రాల వద్ద పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఆయన తెలిపారు.

Updated Date - 2020-04-09T11:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising