ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి పంటకు నిప్పు పెట్టిన రైతు

ABN, First Publish Date - 2020-11-27T04:47:43+05:30

దోమ పోటుతో పంట ఎండిన రైతుకు కడుపు మండింది. సాగు చేసిన తన రెండు ఎకరాల వరి పంటకు నిప్పు అంటించి ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశాడు ఓ రైతు.

వరి పంటకు నిప్పు పెడుతున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల రూరల్‌, నవంబరు 26 : దోమ పోటుతో పంట ఎండిన రైతుకు కడుపు మండింది. సాగు చేసిన తన రెండు ఎకరాల వరి పంటకు నిప్పు అంటించి ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశాడు ఓ రైతు. జగిత్యాల రూరల్‌ మండలంలోని చల్‌గల్‌ గ్రామానికి చెందిన పూదరి శంకర్‌ నియంత్రిత వ్యవసాయంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో సన్న రకం వరి పంట సాగు చేశాడు.  దోమపోటు సోకి రెండు ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఆవేదన చెందిన రైతు శంకర్‌ గురువారం వరి పంటకు నిప్పటించాడు. పెట్టుబడి కూడా రాకపోగా, పూర్తిగా నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.


Updated Date - 2020-11-27T04:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising