ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2020-06-01T10:26:36+05:30

మండలంలోని ఖానాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో వరిధా న్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని కో రుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంథనిరూరల్‌, మే 31: మండలంలోని ఖానాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో వరిధా న్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని కో రుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం ఉదయం మంథని-కాటారం ప్రధాన రహదారిపై ఎక్లాస్‌పూర్‌ వద్ద వరి ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం తో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నా రు. తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతుల ఆందోళన వద్దకు ఎస్‌ఐ ఓంకార్‌ యాదవ్‌ చేరుకొని అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రైతులను శాంతింప చేశారు. చాలా సేపు రాస్తారోకోతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 

Updated Date - 2020-06-01T10:26:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising