ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవునిపల్లి జాతరకు పోటెత్తిన భక్త జనం

ABN, First Publish Date - 2020-12-07T05:18:07+05:30

మండలంలో ని దేవునిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతరకు ఆదివారం భక్తజనం పోటెత్తారు.

జాతరలో భక్తుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌, డిసెంబరు 6: మండలంలో ని దేవునిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతరకు ఆదివారం భక్తజనం పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో పాటు పలు వురు అధికారులు దర్శించుకొని మొక్కులు తీ ర్చుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఇబ్బం దులు తలెత్తకుండా ఏర్పాట్లను ఆలయ ఈవో శంకర్‌ పరిశీలించారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. బసంత్‌నగర్‌ ఎస్‌ఐ జానీపా షా ఆధ్వర్యంలో భారీబందోబస్తు నిర్వహించారు.  

Updated Date - 2020-12-07T05:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising