ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అభివృద్ధి పనులు

ABN, First Publish Date - 2020-08-06T06:28:50+05:30

నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు నగరవ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపడగామని మేయర్‌ సునీల్‌రావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేయర్‌ వై సునీల్‌రావు


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 5: నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు నగరవ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపడగామని మేయర్‌ సునీల్‌రావు తెలిపారు. బుధవారం కిసాన్‌నగర్‌లో కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌తో కలిసి రూ.5లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రెయినేజీ, క్రాస్‌ కల్వర్టు, స్లాబ్‌ పనులకు మేయర్‌ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రారంభించిన పనులను త్వరగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.


గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్క నాటిన మేయర్‌..

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేసిన గ్రీన్‌ఛాలెంజ్‌ను మేయర్‌ వై సునీల్‌ రావు స్వీకరించి బుధవారం భగత్‌నగర్‌ వాటర్‌ ట్యాంకులో మామిడి మొక్కను నాటారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ కె శశాంక, కమిషనర్‌ వల్లూరు క్రాంతికి గ్రీన్‌ ఛాలెంజ్‌ చేశారు.

Updated Date - 2020-08-06T06:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising