ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 38మందికి కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-11-27T05:25:16+05:30

జిల్లాలో కొత్తగా 38 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో కొత్తగా 38 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తన బులిటెన్‌లో పేర్కొంది. కరీంనగర్‌లో అర్బన్‌తో కలిపి మొత్తం 16మండలాలుండగా గురువారం వాటిలో ఎనిమిది మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. ఇల్లందకుంట మండలంలోని లక్ష్మాజిపల్లి గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఽహైదరాబాద్‌లో కొవిడ్‌ చికిత్స తీసుకుంటూ గురువారం మృతిచెందింది.

Updated Date - 2020-11-27T05:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising