ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాషాయ దళంలో సంబరాలు

ABN, First Publish Date - 2020-12-05T05:08:01+05:30

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోవడం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాషాయపు దళంలో సంబ రాలను నింపింది.

సిరిసిల్లలో బీజేపీ నాయకుల సంబరాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - గులాబీ శ్రేణుల్లో నిరాశ

సిరిసిల్ల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోవడం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాషాయపు దళంలో సంబ రాలను నింపింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు  జిల్లా ప్రజలు ఫలితాలను ఉత్కం ఠగా పరిశీలించారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు హైద రాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారు. చివరకు ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో నిరాశ పడ్డారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం గతంలో కంటే భారీగా ముందంజలో నిలవడంపై సంబరంగా ఉన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో బీజేపీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. టపాసులు కాల్చారు. మరోవైపు బీజేపీలోకి వలసలు పెరుగుతాయని చర్చలు మొదలయ్యాయి.  

Updated Date - 2020-12-05T05:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising