ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డుపై నాట్లు వేసి నిరసన

ABN, First Publish Date - 2020-08-20T11:08:35+05:30

వెంకట్రావుపల్లె రోడ్డు మరమ్మతు చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లంతకుంట, ఆగస్టు 19: వెంకట్రావుపల్లె రోడ్డు మరమ్మతు చేపట్టాలని బీజేపీ  ఆధ్వర్యంలో బుధవారం రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ వెంకట్రావుపల్లె రోడ్డు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  అనేక సార్లు ఉద్యమించినా స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్‌, నాయకులు అనగోని అవినాష్‌, మధుసూదన్‌రెడ్డి, రామ్‌సాగర్‌, శ్రీకాంత్‌, సతీష్‌, అనీల్‌, సంపత్‌, చంద్రం, మొండయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-20T11:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising