ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-12-18T04:50:02+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జీ జ్యోతి డిమాండ్‌ చేశారు.

జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరిస్తున్న సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ

పెద్దపల్లి టౌన్‌, డిసెంబరు 17: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జీ జ్యోతి డిమాండ్‌ చేశారు. రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీ భావం ప్రకటించి గురువారం పట్టణంలో విరాళాలు సేకరిం చారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాచేలా ఉన్నాయన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కేటాయించేలా చట్టాలను రూపొందించాలని సూచించారు. సేకరించిన విరాళాలను రాష్ట్ర కమిటీ ద్వారా జాతీయ రైతు సంఘాలకు అందజేస్తామని ఆమె పేర్కొ న్నారు. ఆమె వెంట స్వామి, శంకర్‌రెడ్డి, కొమురయ్య, రాజే శం, ఆంజనేయులు తదితరులున్నారు.

Updated Date - 2020-12-18T04:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising