ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృక్ష సంపదను పెంపొందించాలి

ABN, First Publish Date - 2020-08-05T09:54:50+05:30

గ్రామాల్లో మొక్కలు విరవిగా నాటి వృక్ష సంపదను పెంపొందించాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌(స్థానిక సంస్థలు) నరసింహరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడిషనల్‌ కలెక్టర్‌ నరసింహారెడ్డి


రామడగు, ఆగస్టు 4: గ్రామాల్లో మొక్కలు విరవిగా నాటి వృక్ష సంపదను పెంపొందించాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌(స్థానిక సంస్థలు) నరసింహరెడ్డి అన్నారు. మంగళవారం రామడుగు మండలం దేశరాజ్‌పల్లిలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, ఏపీడీ మంజులాదేవి, ఎంపీడీవో మల్హొత్రా, సర్పంచ్‌ కోల రమేశ్‌, ఎంపీటీసీ మహేందర్‌ రెడ్డి, ఏపీవో చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. వెదిరలో కుంట చెరువు కట్టపై ఈఈ గుప్త, ఎంపీడీవో మల్హొత్ర తదితరులు మొక్కలు నాటారు.

Updated Date - 2020-08-05T09:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising