కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారం సరస్వతీ బ్యారెజ్ కు భారీగా వరద నీరు
ABN, First Publish Date - 2020-08-15T02:33:58+05:30
కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారం సరస్వతీ బ్యారెజ్ కు భారీగా వరద నీరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారం సరస్వతీ బ్యారెజ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. మానేరు, స్థానిక వాగుల ద్వారా వచ్చే ప్రవాహం ఇన్ ఫ్లో 36 వేల 480 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.
Updated Date - 2020-08-15T02:33:58+05:30 IST