ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో పని చేస్తేనే యాదాద్రి పూర్తి

ABN, First Publish Date - 2020-07-19T08:12:27+05:30

సమన్వయంతో పని చేస్తేనే యాదాద్రి ఆలయ పనులు గడువులోగా పూర్తవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి


యాదాద్రి, జూలై 18(ఆన్‌లైన్‌): సమన్వయంతో పని చేస్తేనే యాదాద్రి ఆలయ పనులు గడువులోగా పూర్తవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అన్ని విభాగాల పనులను ఏక కాలంలో కొనసాగించాలని సూచించారు. పనులు సెప్టెంబరు నాటికి పూర్తి కావల్సిందేనన్నారు. 

Updated Date - 2020-07-19T08:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising