ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వరి, ఇతర పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి’

ABN, First Publish Date - 2020-10-19T22:32:31+05:30

‘వరి, ఇతర పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అధిక వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పీసీసీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అన్నారు. వరి, ఇతర పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులకు మర్మతులు చేయాలన్నారు.

Updated Date - 2020-10-19T22:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising