ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూనియర్‌ లాయర్లకు సాయం చేయాలి: రాంచందర్‌రావు

ABN, First Publish Date - 2020-04-09T09:55:08+05:30

కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జూనియర్‌ లాయర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. న్యాయవాదుల ట్రస్టుకు కేటాయించిన రూ.100కోట్లపై వచ్చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జూనియర్‌ లాయర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. న్యాయవాదుల ట్రస్టుకు కేటాయించిన రూ.100కోట్లపై వచ్చే వడ్డీతో వారికి సా యం చేయాలని సీఎం కేసీఆర్‌కు బుధవారం లేఖ రాశారు. తెలంగాణలో మొత్తం 50 వేల మంది న్యాయవాదులు ప్రాక్టీస్‌ చేస్తుండగా, వీరి లో 40శాతం జూనియర్‌ న్యాయవాదులేనని ఆయన తెలిపారు. వీరిలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటున్నారన్నారు.

Updated Date - 2020-04-09T09:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising