ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిన్నింగ్‌ మిల్లులో ఘోరం

ABN, First Publish Date - 2020-12-11T04:43:32+05:30

అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి చెందిన ఘటన అమీన్‌పేటలో గురువారం చోటు చేసుకుంది. కార్మికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫిరూజ్‌బాద్‌ జిల్లా బాదాం మండలానికి చెందిన బోలేసింగ్‌(24) భవానీ కాటన్‌ ఇండస్ర్టీయల్‌లో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు.

మృతి చెందిన యువకుడు బోలేసింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిన్నింగ్‌ మిల్లులో ఘోరం

అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి 

చెన్నారావుపేట, డిసెంబరు 10: అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి చెందిన ఘటన అమీన్‌పేటలో గురువారం చోటు చేసుకుంది. కార్మికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫిరూజ్‌బాద్‌ జిల్లా బాదాం మండలానికి చెందిన బోలేసింగ్‌(24) భవానీ కాటన్‌ ఇండస్ర్టీయల్‌లో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. ఉదయం విధుల్లోకి వచ్చి మధ్యాహ్న పత్తి బెల్ల మధ్యలో పడి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై శీలం రవి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-11T04:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising